ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పరామర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు

552பார்த்தது
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ తీవ్ర అస్వస్థత గురై అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ. హరీష్ రావు శనివారం హైదరాబాద్ లోని కోవ లక్ష్మి నివాసంలో కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే తనయుడు సాయినాథ్ ను ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంబర్ పెట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఉన్నారు.

தொடர்புடைய செய்தி