సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిన్నారులకు పతంగుల పంపిణీ

80பார்த்தது
అమ్మ దీవెన స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పతంగులు చిన్నారులకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్, టిఆర్ నగర్, సందీప్ నగర్, తుమ్రిగుడా, బ్రాహ్మణవాడ, లో చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు మాడిశెట్టి ప్రశాంత్, సిద్దంశెట్టి కృపాల్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி