బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యం...

866பார்த்தது
బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యం...
బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ అన్నారు. శుక్రవారం రోజున మండలంలోని దాంపూర్, పాడిబండ, దొర్లి, గొండ్ గూడ, తుంపెల్లి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహించి బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను క్లుప్తంగా వివరించారు. బిఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మీని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி