పాఠశాలల అభివృద్ధి పనుళపై కలెక్టర్ సమీక్ష

52பார்த்தது
పాఠశాలల అభివృద్ధి పనుళపై కలెక్టర్ సమీక్ష
కొమురంభీం జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. కలెక్టరేట్లో శనివారం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్ఓతో కలిసి పలువిభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో అభివృద్ధి, మరమ్మతు పనులను సత్వరమే పూర్తి చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி