గణనాథులను దర్శించుకున్న డీప్యూటి సీఎం సతీమణి

65பார்த்தது
గణనాథులను దర్శించుకున్న డీప్యూటి సీఎం సతీమణి
ఖమ్మం నగరంతో పాటు, వైరా పట్టణాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంను ఆమె ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி