జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

50பார்த்தது
జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
ఈ నెల 28న ఖమ్మం కోర్టులో నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కామేపల్లి ఎస్సై సాయికుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఇరువర్గాల వారు రాజీ పడితే కేసును పూర్తిగా కొట్టివేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఫిర్యాదుదారుడు, నేరస్తుడు ఈ నెల 27లోపు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி