గణేష్ నిమజ్జనంలో నిబంధనలను పాటించాలి: ఎస్ఐ

61பார்த்தது
గణేష్ నిమజ్జనంలో నిబంధనలను పాటించాలి: ఎస్ఐ
కొణిజర్ల మండలంలో గణేష్ విగ్రహ నిమజ్జనం దృష్ట్యా నిర్వహించే శోభాయాత్రలో తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని ఎస్సై సూరజ్ శనివారం అన్నారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న దానికి కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. అటు శోభాయాత్రలో బాణసంచా కాల్చడం నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி