పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే, నాయకులు

69பார்த்தது
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే, నాయకులు
టీపీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు సూరంపల్లి రామారావులు హైదరాబాద్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించి. వైరా నియోజకవర్గ సమస్యలు వివరించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి రాములు, మల్లుపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி