కార్మిక పక్షపాతి నాగభూషణం: బాగం

66பார்த்தது
కార్మికుల సమస్యల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన కార్మిక పక్షపాతి కొల్లి నాగభూషణం అని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు తెలిపారు. బుధవారం కొణిజర్ల మండలంలోని పెద్దగోపతిలో నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లి నాగభూషణం సంస్మరణ సభలో వారు పాల్గొని మాట్లాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி