ఇమ్మడి తిరుపతిరావు దమ్మున్న లీడర్: పొంగులేటి కితాబు

80பார்த்தது
ఇమ్మడి తిరుపతిరావు దమ్మున్న లీడర్: పొంగులేటి కితాబు
సింగరేణి మండలంలో ఇమ్మడి తిరుపతిరావు దమ్మున్న లీడర్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిచయం చేశారు. గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని, తండ్రి మోతిలాల్ లు ఆదివారం వరద ప్రమాదంలో మృతి చెందగా, సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఆ తండాకు వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி