వరద బాధితులను ఆదుకోవాలి

55பார்த்தது
వరద బాధితులను ఆదుకోవాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరామ్మకాలనీలో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ దేశంలోనే అతి పెద్ద పార్టీగా విస్తరించిందన్నారు. కార్యక్రమంలో శ్యామ్ రాథోడ్, కోటేశ్వరరావు, భద్రయ్య, రామారావు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி