రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి

50பார்த்தது
అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కల్లూరు మండలం పుల్లయ్య బంజారా గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టారు. అయన మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కుంటిసాకుతో కాలం వెళ్లదీస్తున్నారని, వెంటనే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி