సాగర్ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి

50பார்த்தது
సాగర్ కాల్వ ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో శనివారం కల్లూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. చిగురు పొట్ట దశలో ఉన్న పంటలు, సాగునీరు లేక ఎండిపోతున్నాయని, వెంటనే సాగర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చే పంట ఎండిపోతే, రైతాంగం తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி