విషజ్వరంతో వృద్ధురాలు మృతి

62பார்த்தது
విషజ్వరంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. గంగదేవిపాడు గ్రామానికి చెందిన సామ్రాజ్యం అనే వృద్ధురాలు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. విష జ్వరంతో వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

தொடர்புடைய செய்தி