పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అధికారులు

80பார்த்தது
వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామంలో నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీ స్థలాన్ని బుధవారం జిల్లా అధికారులు పరిశీలించారు. కాగా, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలం సర్వేపై స్థానిక రైతులు, రాజకీయ నేతలతో అధికారులు మాట్లాడారు. అతి త్వరలోనే ఎమ్మెల్యే మట్టా రాగమయి, జిల్లా మంత్రుల చేతుల మీదుగా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ నేత రామిరెడ్డి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி