అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

76பார்த்தது
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కల్లూరు మండల కేంద్రంలోని కప్పల బంధం రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி