వరద బాధితులకు ఎమ్మెల్యే విరాళాల సేకరణ..

73பார்த்தது
వరద బాధితులకు ఎమ్మెల్యే విరాళాల సేకరణ..
నా ఖమ్మం కోసం నేను కార్యక్రమంలో భాగంగా మున్నేరు వరద బాధితులకు సహాయార్థం సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే రాగమయి విరాళాల సేకరణ చేపట్టారు. మెయిన్ రోడ్ లోని ప్రతి షాపుకు వెళ్లాగా వ్యాపారులు స్వచ్చందంగా విరాళాలు అందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొమ ఆనంద్, ఎండీ కమల్ పాషా, దూదిపాల రాంబాబు, తోట సుజలరాణి, మందపాటి పద్మజ్యోతి, టోపి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி