సీబీఐ విచారణ జరిపించాలి: నంబూరి

69பார்த்தது
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం విషయమై నెలకొన్న వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఖమ్మం పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు కోరారు. సత్తుపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. శ్రీవారికి నిత్య కైంకర్యాలు సక్రమంగా సాగేలా టీటీడీకి స్వయం ప్రతిపత్తి కలిగించాలని, పాలకమండలి చైర్మన్ మొదలు సభ్యుల వరకు రాజకీయాలతో సంబంధం లేని వారిని నియమించాలన్నారు.

தொடர்புடைய செய்தி