ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్

60பார்த்தது
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు అధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారత్ బంద్ బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల నాయకులు మేకతొట్టి కాంతయ్య, సుఖబోగి రాము మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో సుదర్శనం, బల్లెం చిరంజీవీ, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி