దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన కేంద్ర మంత్రులు

80பார்த்தது
భారీ వర్షాల నేపథ్యంలో పాలేరు మెయిన్ కెనాల్ గండిపడటంతో దెబ్బతిన్న ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిని శుక్రవారం కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అనంతరం వరదకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. వారి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

தொடர்புடைய செய்தி