పి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు ఆదివారం తిరుమల పాలెం మండలం రాకాసి తండాలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఆర్థిక సహాయంగా 5000 రూపాయల నగదు రెండు బెడ్ షీట్లు రెండు చీరలు రెండు లుంగీలు రెండు టవల్స్ వరద బాధితులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.