రిజర్వేషన్ పై విద్యార్థులకు అవగాహన

74பார்த்தது
రిజర్వేషన్ పై విద్యార్థులకు అవగాహన
కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగం రిజర్వేషన్లపై బీఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర ఉపేందర్ సాహూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్, విద్యార్థుల ఉన్నత చదువులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను వివరించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி