ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం సతీమణి

58பார்த்தது
ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం సతీమణి
మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క శనివారం మధిర మండల పరిధిలోని గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలను వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி