జలమయంగా మారిన ఖాళీ స్థలాలు

77பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో గల ఖాళీ స్థలాల వద్ద రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మరుగునీరు, వర్షపు నీరంతా చేరి అవి దోమలకు ఆవాసంగా మారాయని దీంతో పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி