వినాయక చవితి... నిబంధనలు పాటించాలి

68பார்த்தது
వినాయక చవితి... నిబంధనలు పాటించాలి
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ నియమ, నిబంధనలు పాటించాలని మధిర సీఐ మధు తెలిపారు. మధిర రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పోలీస్ అనుమతి తీసుకొని గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. డీజే సౌండ్ సిస్టంకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల వరకే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్సై లక్ష్మి భార్గవి ఉన్నారు.

தொடர்புடைய செய்தி