కమ్యూనిస్టుల వల్లనే తెలంగాణ భారతదేశంలో విలీనం: బాగం

83பார்த்தது
కమ్యూనిస్టుల వల్లనే తెలంగాణ భారతదేశంలో విలీనం: బాగం
భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనం కావటానికి కమ్యూనిస్టులతోనే సాధ్యం అయిందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం వారోత్సవాల సందర్భంగా బోనకల్ మండలం రాపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో అమరవీరుల స్తూపాలకు నివాళులర్పించారు. తెలంగాణలో ఉన్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అన్నారు.

தொடர்புடைய செய்தி