నిమజ్జన ఏర్పాట్లపై తహశీల్దార్ సమావేశం

72பார்த்தது
నిమజ్జన ఏర్పాట్లపై తహశీల్దార్ సమావేశం
మధిర తహశీల్దార్ కార్యాలయంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ, పంచాయతీ, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ఆర్అండ్ బి, ఫైర్, మెడికల్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై చర్చించారు. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி