కృష్ణాపురం వద్ద పాలవాగు ఉధృతి

50பார்த்தது
మధిర మండలంలోని మునగాల (కృష్ణాపురం) గ్రామం వద్ద పాలవాగు ఉధృతిగా ప్రవహిస్తుంది. దీంతో వైరా-మధిర ప్రధాన రహదారిపై మోకాళ్ల వరకూ నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుపక్కల పంట పొలాలు నీట మునిగాయి. వర్షపు నీటితో ఆ ప్రాంతం జలాశయంలా కనిపిస్తుంది. వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி