విద్యుత్ షాక్ కు గురై పాడి గేదె మృతి

70பார்த்தது
విద్యుత్ షాక్ కు గురై పాడి గేదె మృతి
విద్యుత్ షాక్ కు గురై పాడి గేదె మృతి చెందిన సంఘటన బోనకల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన గుడిద సుబ్బయ్య అనే రైతుకు చెందిన గేదె మేత మేసేందుకు వెళ్లి ఈ ప్రమాదానికి గురైనట్లు రైతు తెలుపుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி