మండల స్థాయి క్రీడలను ప్రారంభించిన ఎంఈఓ

74பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో రెండో రోజు మండల స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడి విజయం సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమిషనర్, మండల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி