19, 20 వ తేదీలలో మధిరలో మండల స్థాయి క్రీడా పోటీలు: ఎంఈఓ

50பார்த்தது
19, 20 వ తేదీలలో మధిరలో మండల స్థాయి క్రీడా పోటీలు: ఎంఈఓ
ఖమ్మం జిల్లా మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం ఎంఈఓ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 19, 20 వ తేదీలలో మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி