వరద ప్రభావాన్ని పరిశీలించిన మధిర డిపో మేనేజర్

66பார்த்தது
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మధిర నుండి ఖమ్మం వెళ్లే మార్గంలో వంగావీడు వద్ద వరద నీరు రోడ్డు మీదకు భారీగా చేరడంతో మదిర -ఖమ్మం మధ్య వెళ్లే బస్సులను రద్దు చేసినట్లు మధిర డిపో మేనేజర్ శంకర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం వరద ప్రభావాన్ని డిపో మేనేజర్ పరిశీలించారు. పలు ఏరియాల్లో వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో బస్సులు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி