ముంపు ప్రాంత ప్రజలను ఆదుకుంటున్న రాజకీయ పార్టీల నాయకులు

1074பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు మధిర పట్టణంలోని పలు ప్రాంతంలో వరద ముంపు కి గురయ్యాయి. దీంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముందస్తుగా ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా వారికి అల్పాహారం, ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி