ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది: పువ్వాడ

54பார்த்தது
ఖమ్మం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను సోమవారం ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్నేరు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని పేదల ప్రాణాల అంటే ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி