సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు

66பார்த்தது
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు
మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క చొరవతో మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో సీజనల్ వ్యాధుల నివారణకు క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు కాంగ్రెస్ నాయకులు సీజనల్ వ్యాధులు నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி