రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

57பார்த்தது
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రాయపట్నం గ్రామానికి చెందిన శెట్టి రఘు వర్మ (22) గురువారం వ్యక్తిగత కారణాల వల్ల మనస్థాపానికి గురై మధిర పట్టణంలోని రైల్వే ట్రాక్ పైన పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி