కార్యకర్తపై రేణుక చౌదరి ఫైర్

546பார்த்தது
మండల ప్రెసిడెంట్లు అని ఎవరెవరో కూర్చున్నారని, అందరూ నాకు కనపడటం లేదని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి మండల ప్రెసిడెంట్స్ రాలేదని, ఇంత నిర్లక్ష్యం చేయడం వీలు కాదన్నారు. మీకు పదవులు కావాలంటే ఈసారి ఏ బూతులో ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తామన్నారు. మీరు ఇప్పుడు వొచ్చి మాకు నీతులు చెప్తే ఎలా అని కార్యకర్త చెప్పగా, నువ్వు ఎవడ్రా చెప్పడానికి అంటూ కార్యకర్తపై రేణుక చౌదరి ఫైర్ అయ్యారు.

தொடர்புடைய செய்தி