సీఎం సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే

64பார்த்தது
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే
నిరుపేదలకు సీఎం సహాయనిధి ఓ వరమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం పట్టణంలో క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్టు ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி