ప్రకృతి వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు: ఎమ్మెల్యే

56பார்த்தது
ప్రకృతి వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు: ఎమ్మెల్యే
ప్రకృతి వ్యవసాయాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. శనివారం అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు ఏర్పాటు చేసుకున్న జీవా కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకృతి పద్ధతిన సాగుచేసిన పంటల వివరాలను, దిగుబడులను రైతులను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி