అమరవీరులకు ఘన నివాళి

55பார்த்தது
అమరవీరులకు ఘన నివాళి
నేడు సెప్టెంబర్ 17వ తేదీ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అలాగే జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అధికారులతో కలిసి విప్ ఆది ఘనంగా నివాళులర్పించారు. వారి వెంట నేతలు, అధికారులు, ప్రజలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி