రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు

56பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు ట్రాఫిక్ స్తంభించింది. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేయాలని రాజన్న భక్తులు కోరుతున్నారు. నిబంధనలకి విరుద్ధంగా అస్తవ్యస్తంగా వాహనదారులు రావడంతో సోమవారం గుడి ముందు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్డు వెడల్పు ఐతే ఈ సమస్య తీరనుంది

தொடர்புடைய செய்தி