భారీ వర్షంతో మూలవాగు పరవళ్లు

51பார்த்தது
వేములవాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షం ధాటికి మూలవాగు పరవళ్లు తొక్కుతుంది. దీంతో పట్టణ ప్రజలు మూలవాగును వీక్షించడానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా మూలవాగును ఆదివారం మున్సిపల్ కమీషనర్ సంపత్ రెడ్డి సందర్శించారు. కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు.

தொடர்புடைய செய்தி