వేములవాడలో కుంకుమార్చన పూజలు

81பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని (సుభాష్ నగర్) శ్రీదేవి మహంకాళి యూత్ ఆధ్వర్యంలో మంటపంలో కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో మహిళలు నిర్వహించారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భవానీలు, తౌటు సాయికుమార్, బుట్టి కిషన్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி