ప్రభుత్వ విప్ కృషితో ఎస్డిఆర్ఎఫ్ నిధులు మంజూరు

65பார்த்தது
ప్రభుత్వ విప్ కృషితో ఎస్డిఆర్ఎఫ్ నిధులు మంజూరు
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మత్తుల కోసం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృషితో పదిలక్షల రూపాయల ఎస్డిఆర్ఎఫ్ నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி