వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

55பார்த்தது
వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం వేములవాడ పట్టణంలోని ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపలలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி