సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది

55பார்த்தது
సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్ పర్సన్ రామతీర్తపు మాధవి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. సర్వసభ్య సమావేశంలో సభ్యుల సూచనల మేరకు అనే అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. వేములవాడ పట్టణ అభివృద్ధితో పాటు రాజన్న దేవస్థానం సమాంతరంగా అభివృద్ధి చేయడానికి సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி