కూష్మాండాలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు

64பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆశ్వీయుజ శుద్ధ చవితి నాల్గవ రోజు ఆదివారం శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంకాలం పట్టణ పురవీధుల గుండా గరుత్మంతు, నంది వాహనాలపై విహరించి. భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని రంగురంగుల ప్రత్యేక పుష్పలతో శోభాయామనంగా అలంకరించారు.

தொடர்புடைய செய்தி