అత్యవసరమైతే నేరుగా నాకు ఫోన్ చేయండి

61பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఒక్కరూ కూడా పోషణ లోపంతో బాధపడకూడదని, పోషణ లోపంతో బాధపడేవారికి పోషకాహారం, వైద్య సేవలు అందించాలని, అత్యవసరమైతే నేరుగా నాకు ఫోన్ చేయాలని అంగన్వాడీ సూపర్ వైజర్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణమాసంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవల తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி