వేములవాడ: ప్రతి సోమవారం సాయంత్రం స్వామివార్లకు అభిషేకాలు

51பார்த்தது
వేములవాడ: ప్రతి సోమవారం సాయంత్రం స్వామివార్లకు అభిషేకాలు
వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సదన్ లోని పురాతన విగ్నేశ్వర స్వామి వారితో పాటు ఉన్నటువంటి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ అర్చకులు చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు మా వారం సాయంత్రం ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అలంకరణ గత కొన్ని మాసాలుగా చేస్తున్నట్లు తెలిపారు. సంధ్య సమయంలో స్వామివార్లకు, ముఖ్యంగా మహాశివునికి అభిషేకం చేస్తే పుణ్యఫలాలు లభిస్తాయని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி