దుఃఖంతో వీడ్కోలు పలికిన విధ్యార్థులు, తల్లులు

84பார்த்தது
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు వకుళ వేములవాడ మండలంలోని రాజునగర్ ప్రభుత్వ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 14 ఏళ్లుగా ఆమె అక్కడే సేవలు అందించడంతో ఆ ప్రాంతంలో తన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఉపాధ్యాయురాలు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులు, వారి తల్లులు కంటతడి పెట్టారు.

தொடர்புடைய செய்தி